E-Paper
Advertisement
Uniform Pension Scheme : దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం
AMIT Shah Calls DMK Corrupt: డిఎంకేలో అందరూ అవినీతి పరులే.. తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడిన అమిత్ షా
Kumbh Mela – 2025 : ఘనంగా ముగిసిన కుంభమేళ – ఈ హైలెట్ విషయాలపై ఓ లుక్కేయండి.
Hindi vs Tamil : హిందీపై తమిళ తంబీల గోలేంటి? తెలుగు రాష్ట్రాలు సైలెంట్ ఎందుకు?

Hindi vs Tamil : హిందీపై తమిళ తంబీల గోలేంటి? తెలుగు రాష్ట్రాలు సైలెంట్ ఎందుకు?

Hindi vs Tamil : దేశంలో ఎప్పుడు హిందీ గురించిన ప్రస్తావన వచ్చినా.. తమిళనాడు వ్యతిరేకించేందుకు ముందుంటుంది. అది ఏ విషయమైన తమిళ నాయకులు మాత్రం హిందీని రాష్ట్రంలోకి అనుమతించేదే లేదని కరాఖండిగా చెబుతుంటారు. ఇందుకోసం రాజకీయ పోరాటాన్నీ సాగిస్తుంటారు. ఇటీవల తమిళనాడులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ విద్యావిధానంలో భాగంగా అన్నీ రాష్ట్రాలు త్రిభాష సూత్రాన్ని అనుసరించాలని కేంద్రం నూతనంగా అమలు చేస్తున్న జాతీయ విద్యావిధానం-2020 స్పష్టం చేస్తోంది. కానీ.. తమిళనాడులో ఎప్పటికీ.. తమిళం, ఇంగ్లీష్ […]

Vijay – Prashant Kishor : ప్రశాంత్ కిశోర్ వ్యూహం విజయ్ గ్లామర్ – తమిళనాడులో క్రేజీ కాంబో
Sukesh Letter Musk: మస్క్‌కు లేఖ రాసిన ఆర్థిక మోసగాడు.. గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెడీ అన్న సుఖేశ్
MahaKumbh Mela Mamata Banerjee: ముందు కుంభమేళా బాధితులకు పరిహారం ఇవ్వండి.. సిఎం యోగికి మమత కౌంటర్
MahaShivaRatri PrayagRaj Trains : ముగియనున్న కుంభమేళా.. భక్తుల తిరుగుప్రయాణం కోసం 350 రైళ్లు!
CBSE Exams : ఇకపై పదో తరగతి పరీక్షలు రెండు సార్లు – సీబీఎస్సీ బోర్డు సంచలన నిర్ణయం
Cm Stalin – NEP : మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న తమిళనాడు – అసలు వారికొచ్చిన సమస్యేంటి
Indian ChatGPT : స్వదేశీ చాట్ జీపీటీ సాధ్యమేనా – ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఏమన్నారో తెలుసా.?
CAG Report – Liquor Policy : కళ్లు చెదిరేలా కేజ్రీవాల్ కలెక్షన్లు – ఒక్క పాలసీతో రూ.2 వేల కోట్లు మాయ
Travel Agents Licences cancel: ట్రావెల్ ఏజెంట్లకు షాక్.. 40 లైసెన్సులు రద్దు
Farmers Used AI: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్య నాదెళ్ల వీడియో రిలీజ్

Farmers Used AI: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్య నాదెళ్ల వీడియో రిలీజ్

Farmers Used AI: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎక్కడ చూసినా.. వినబడినా ఇదే పదం. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతున్నారు. అద్భుతాలు సృష్టించవచ్చని మరికొందరంటున్నారు. ఏఐ టెక్నాలజీని భారతీయ రైతులు వినియోగించుకోవడంతో నిమగ్నమయ్యారు. దీనివల్ల పంట దిగుబడిని పెంచుకోవడంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీనికి సంబంధించిన డీటేల్స్‌ను బయటపెట్టారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా అరచేతిలో విశ్వ […]

Big Stories

Advertisement
×