E-Paper
Advertisement

Odisha Rail Track: రైళ్లు మళ్లీ రయ్ రయ్.. ఎక్స్‌ప్రెస్ ఆపరేషన్..

Odisha Rail Track: రైళ్లు మళ్లీ రయ్ రయ్.. ఎక్స్‌ప్రెస్ ఆపరేషన్..
Advertisement
odisha train

Odisha Rail Track: బాలాసోర్ ప్రమాద ఘటనాస్థలంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. రైల్వే సిబ్బంది రాత్రనకా.. పగలనకా శ్రమిస్తున్నారు. ఆదివారం రాత్రికి ఒక ట్రాక్ ను పునరుద్ధరించారు. ఆ ట్రాక్ ద్వారా గూడ్స్ రైళ్లను పంపించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి అన్ని ట్రాక్ లను అందుబాటులోకి తెచ్చారు. ఆ మార్గం గుండా ప్రయాణీకుల రైళ్లనూ నడిపిస్తున్నారు. ఉదయం నుంచి పూరీ –హౌరా మార్గాల్లో అన్ని సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇక ప్రమాద స్థలాన్ని రెండు రోజుల్లోనే మళ్లీ ప్రయాణానికి అనువుగా మర్చిన రైల్వే సిబ్బంది పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహా ప్రమాదం నుంచి తేరుకొని పని చేసిన ప్రతీ ఒక్కరినీ ప్రయాణీకులు అభినందిస్తున్నారు.

Advertisement

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌కు ఎలాంటి కాల్స్ రావడం లేదన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమరన్నాథ్‌. ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మందికి స్వల్ప గాయలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని.. జనరల్ బోగీలో ప్రయాణించిన శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి ఒక్కరే మృతి చెందారని మంత్రి తెలిపారు. ఏపీకి చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు సహాయం అందించేందుకు ఇంకా భువనేశ్వర్లో ఉన్నారని మంత్రి తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×