E-Paper
Advertisement

Nirmala Seetharaman : ఆశించిన స్థాయి కంటే మెరుగుపడుతోంది : నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman : ఆశించిన స్థాయి కంటే మెరుగుపడుతోంది : నిర్మలా సీతారామన్
Advertisement

Nirmala Seetharaman : ఆశించిన స్థాయికంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. విపత్తు పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని.. ప్రతిపక్షాలు రాద్దాంతం మాని… సలహాలు, సూచనలు చేయాలని ఆమె తెలిపారు.

రైతుల కోసం ఎరువుల కొరత లేకుండా జాగ్రత్త పడ్డామని… పేదల గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లే దేశాభివృద్ధి వేగంగా సాగుతుందని నిర్మల సభలో పేర్కొన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×