E-Paper
Advertisement

Narendra Modi : ప్రధాని మోదీ గోవా టూర్..

Narendra Modi : ప్రధాని మోదీ గోవా టూర్..
Advertisement

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 5:15 గంటలకు, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. విద్యుద్దీపాల వెలుగులో విమానాశ్రయం మెరిసిపోతోంది.

అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నాగ్‌పూర్-షిర్డీలను కలుపుతూ 520 కిలో మీట‌ర్ల దూరాన్ని కవర్ చేసే సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నాగ్‌పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×