E-Paper
Advertisement

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..
Advertisement

Nagpur Metro : నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఫేజ్ 1 ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు . స్వయంగా టికెట్ కొనుక్కుని వెళ్లి మెట్రో రైలులో కాసేపు ప్రధాని ప్రయాణం చేశారు. విద్యార్ధులతో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

8వేల 6వందల 50 కోట్ల రూపాయల నిర్మించిన మెట్రో ఫేజ్‌ను నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ మెట్రో ఫేజ్ 2 పనులతోపాటు మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Advertisement

మెట్రో రైలులో మోదీ తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరించారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్, ఛత్తీస్ గడ్ బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×