E-Paper
Advertisement

Mangalore Blast Terrorist Shariq : ప్యాసెంజర్ షరీఖే ఉగ్రవాది.. ఇంటి నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం

Mangalore Blast Terrorist Shariq : ప్యాసెంజర్ షరీఖే ఉగ్రవాది.. ఇంటి నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం
Advertisement

Mangalore Blast Terrorist Shariq : మంగళూరు ఆటోబ్లాస్ట్ ఉగ్రవాద చర్యగా తేల్చారు కర్నాటక పోలీస్ దర్యాప్తు సంస్థలు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మొహమ్మద్ షరీఖ్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గతంలో షరీక్ పై పలు కేసులు నమోదయినట్లు పోలీసులు కనుగ్గొన్నారు. వీటిలో రెండు కేసులు మంగళూరులో నమోదుకాగా ఒకటి శివమొగ్గలో రిజిస్టర్ అయింది. ఈకేసుకు సంబంధించి కర్నాటక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

కుక్కర్ ఐఈడీ బ్లాస్ట్‌కు 500 గ్రాములు గన్‌పౌడర్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతగా అనుభవం లేనివారే ఈ బాంబాలను తయారు చేశారని పోలీసులు నిర్ధారించారు. చుట్టు పక్కల ఈజీగా లభ్యమైన వస్తువులను ఉపయోగించే ఈ బాంబ్‌ను తయారు చేసినట్లు వెళ్లడించారు పోలీసులు. బాంబు తయారీలో జరిగిన తప్పిదాలవల్లే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిందని తేల్చారు.

Advertisement

మైసూరులో షరీఖ్ నివసించిన రెంట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. షరీఖ్ ఇంటి నుంచి బాంబ్ మెటీరియల్స్, నట్స్, బోల్డ్స్, అమొనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్ధాలను సేకరించారు. అయితే షరీఖ్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామూలు స్థితికి వస్తే మరిన్ని విషయాలు రాబట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×