E-Paper
Advertisement

India China Border : సరిహద్దులో మళ్లీ భారత్ చైనా ఘర్షణ..

India China Border : సరిహద్దులో మళ్లీ భారత్ చైనా ఘర్షణ..
Advertisement

India China Border : భారత్ చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టాద్ వద్ద చైనా వాస్తావాధీన రేఖను దాటి భారత్‌లోకి పెట్రోలింగ్‌కి వచ్చాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 7 నుంచి 20 మంది భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

అటు చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులే ఈ ఘర్షణలో ఎక్కువగా గాయపడ్దారు. చైనా పెట్రోలింగ్ సమయంలో హద్దులు దాటి భారత భూభాగంలొకి ప్రవేశిస్తుంది. దీన్ని గమనించిన భారత్ సరిహద్దులో ఫైటర్ జట్లతో గస్తీ కాస్తోంది.

Advertisement

ఇటీవల భారత్, అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు చేశాయి. యుద్ధ అభ్యాస్ 2022 పేరుతో నవంబర్ 17 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌లో ఈ విన్యాసాలు జరిగాయి.

ఈ యుద్ధ విన్యాసాలు ముగిసిన వారం తరువాత చైనా పెట్రోలింగ్‌లో సరిహద్దు వద్ద హద్దు మీరింది. మరో వైపు భారత్-చైనా సరిహద్దు విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని చైనా గతంలో అమెరికాను హెచ్చరించింది. యుద్ధ విన్యాసాలు భారత్‌తో ఎవరకు చేయాలో కూడా మూడో దేశం చెప్పవలసిన అవసరం లేదన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×