E-Paper
Advertisement

Air India: ఎయిరిండియాలో చాట్‌జీపీటీ సేవలు..!

Air India: ఎయిరిండియాలో చాట్‌జీపీటీ సేవలు..!
Advertisement

Air India : ఎయిరిండియా డిజిటల్‌ వ్యవస్థలను ఆధునికీకరించే చర్యలు చేపట్టింది. చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ వినియోగించబోతోంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద రూ.1600 కోట్లను ఖర్చు చేసింది. కంపెనీ రూపురేఖలను మార్చడం కోసం విహాన్‌.ఏఐ పేరిట ఒక పథకాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టింది. ప్రపంచస్థాయి విమానయాన సంస్థల సరసన నిలిచేందుకు వచ్చే ఐదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది.

ఏఐ ఆధారిత ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిరిండియా భావిస్తోంది. కొన్ని సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్లను వినియోగించాలని యోచిస్తోంది.

Advertisement

వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ల ఆధునికీకరణ చేపట్టింది. చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. విమానం లోపల వినోద సేవలను ఆధునికీకరించింది. రియల్‌ టైమ్ లో వినియోగదార్లు తమ సపోర్ట్‌ సేవల విజ్ఞప్తులను ట్రాక్‌ చేసుకునేలా కస్టమర్‌ సేవల పోర్టల్‌ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ మార్కెటింగ్‌, కాంటాక్ట్‌ సెంటర్‌ ఆధునికీకరణ, సెల్ఫ్‌ సర్వీస్‌ రీ-అకామడేషన్‌, కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌, అనాలసిస్‌ లాంటి అంశాల్లో కొత్త సాంకేతిక వ్యవస్థలను వినియోగించనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×