E-Paper
Advertisement

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Delhi liquor scam case : ఢిల్లీ మద్యం స్కామ్ కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Advertisement

Delhi liquor scam case :

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Advertisement

నిందితులిద్దరికీ ఇంటి భోజనం తినేందుకు కోర్టు అనుమతించింది. వాటర్ ఫ్లాస్క్, రెండు జతల బట్టలు, చలి దుస్తులు, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జైలులో ఇద్దరు నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైనా విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×