E-Paper
Advertisement

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..
Advertisement
Smart Pillow

Smart Pillow : సాధారణంగా ఊరెళ్లాలన్నా లేదా దూర ప్రయాణాలు చేయాలన్నా.. మొదటగా ఎదురయ్యే సమస్య మెడ నొప్పులు. అలాగని ప్రయాణాలు చేయకుండా ఉండలేం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ఈ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి నొప్పులకు ఓ స్మార్ట్ దిండు అందుబాటులో ఉంది. ‘స్లీప్’ కంపెనీ తయారు చేసిన ‘స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో’ అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది.

ఈ దిండులోని ప్రత్యేక ఫీచర్.. ‘మసాజ్’. ఈ దిండును మెడకు పెట్టుకుంటే చాలు.. అదే మర్ధన చేసి మెడ నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది. దీనికున్న మరో ఫీచర్.. ‘హీట్ థెరపీ’. మెడకు సున్నితమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. కండరాలపై ఒత్తిడిని తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. thesleepcompany.in వెబ్‌సైట్లో ఈ స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో రూ.1,999 ధరకే లభిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×