E-Paper
Advertisement

Beauty Tips : శీతాకాలం పాదాలు పగులుతున్నాయా ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

Beauty Tips  : శీతాకాలం పాదాలు పగులుతున్నాయా ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..
Advertisement

Beauty Tips :చలికాలం మొదలైందంటే చాలు.. పాదాల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. అయితే, ఇంట్లోనే ఉన్న పదార్థాలతో పగిలిన పదాలను మృదువుగా చేయొచ్చు. రండి.. అదెలాగే చూసేద్దాం.

  • మడమల వద్ద పొడిబారిన చర్మానికి తిరిగి తేమను అందించాలంటే.. తరచూ మాయిశ్చరైజర్‌రాసుకోవాలి. షియా బటర్‌ అప్లై చేసినా చాలు.
  • ఓట్స్‌, తేనె, బాదం నూనె, పాలు, చక్కెర.. వీటిని కొద్ది మొత్తాల్లో తీసుకొని బరకగా ఉండేలా పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని మడమలపై అప్లై చేసి.. కాసేపు మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకుంటే సరి.
  • రాత్రి పడుకునే ముందు పసుపు-ఆలివ్‌ ఆయిల్ కలిపి మడమలకు పట్టించాలి. ఆపై సాక్స్‌వేసుకుంటే ఈ మిశ్రమం బెడ్‌షీట్స్‌కి అంటకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా రోజూ ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×