E-Paper
Advertisement

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్ధతు చూపుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 61,076 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 18,143 వద్ద ట్రేడవుతోంది.

ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో… భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, యాక్సిక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×