E-Paper
Advertisement

Stock Market: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock Market: నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో ఇన్వెస్టర్లు కలవరపడుతున్నారు. మాంద్యం భయాలతో పాటు అమెరికాలో చమురు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగాయన్న నివేదికలతో చమురు ధరలు దిగొచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 303.17 పాయింట్ల నష్టంతో 60677 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 101.45 పాయింట్లు నష్టపోయి 18016 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 81.62 వద్ద ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో… హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, మెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×