E-Paper
Advertisement

Sitting Problems : అలర్ట్.. ఎక్కువసేపు కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారా..?

Sitting Problems : వర్క్ ఫ్రం హోం.. ఆఫీస్ వర్క్ పేరుతో గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవలసి ఉంటుంది. ఎలా కూర్చున్నామో కూడా చూడకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కుర్చీపై కూర్చుంటాం.ఒకటి రెండు సార్లు కూర్చుంటే ఒకేకానీ.. అలానే కూర్చుని పనిచేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.

Sitting Problems : అలర్ట్.. ఎక్కువసేపు కుర్చీలో కూర్చుని పని చేస్తున్నారా..?
Advertisement

Sitting Problems : వర్క్ ఫ్రం హోం.. ఆఫీస్ వర్క్ పేరుతో గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవలసి ఉంటుంది. ఎలా కూర్చున్నామో కూడా చూడకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కుర్చీపై కూర్చుంటాం. ఒకటి రెండు సార్లు కూర్చుంటే ఒకేకానీ.. అలానే కూర్చుని పనిచేస్తే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.

ఇలా కూర్చిల్లో గంటల తరబడి కూర్చుని పని చేసే వాళ్లు బాబోయ్ నడుము నొప్పి తట్టుకోలేక పోతున్నారా.. అంటూ అరిచే వాళ్లని చాలా మందిని చూసుంటాం. దీని ప్రభావం మెడ, వెన్నుపాముపై అధికంగా పడొచ్చు. మీరు ఎక్కువ సమయం కుర్చిలో కూర్చుని పని చేస్తే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావచ్చో తెలుసుకుందాం.

  • మీరు కూర్చున్న కుర్చీ కంఫర్ట్‌గా లేకుంటే అది వెన్నెముకపై ప్రభావం చూపిస్తుంది. నెమ్మదిగా మొదలైన ఈ నొప్పి మెడ నుంచి ఎముక వరకు వెళుతుంది.
  • ఒకే పొజీషన్‌లో ఎక్కువసేపు కదలకుండా కుర్చిలో కూర్చుంటే.. మీ శరీరం దిగువ భాగంలో కొవ్వు పెరుగుతుంది.
  • సరైన పొజీషన్‌లో కుర్చీపై కూర్చోకుంటే.. మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మీ దృష్టి పని మీద కాకుండా పక్కకు మళ్లుతుంది.
  • గంటల తరబడి ఒకే పొజీషన్‌లో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. కుర్చిపై కూర్చిని పని చేసే వ్యక్తుల్లో నడుము, పొట్ట, భుజం భాగాల్లో రక్తప్రసరణ సరీగా జరగపోవడం వలన తిమ్మిరి వంటి అసాధారణ సమస్యలు వస్తాయి.
  • ఎక్కువ సేపు కుర్చీలో కూర్చంటే గుండె జబ్బులు ముప్పు రెండితలు అధికమని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో కండరాలు కొవ్వును కరిగించలేవు.. దీంతో రక్తప్రసరణ మందగిస్తుంది. గుండెలోని రక్త నాళాల్లొ కొవ్వు పూడుకోవడం మొదలవుతుంది. ఇది గుండె జబ్బుకు, గుండె పోటుకు కారణం కావచ్చు.
  • కుర్చిలో కూర్చోడం వలన వీపు కండరాలు చాలా బిగుతుగా మిమ్మల్ని పట్టి ఉంచుతాయి. దీని వల్ల వెన్నెముక బాగా మందుకు వంగిపోతోంది. అలానే తుంటి ఎముక భాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
  • కూర్చోవడం వలన చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుతుంది. నడుము చుట్టూ అధిక స్థాయిలో కొవ్వు పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • కదలకుండా కుర్చిలో కూర్చునే వారికి నడుము దగ్గర పూసల మధ్య డిస్కులు బయటకు తోసుకుచ్చే ముప్పు ఏర్పడుతుంది. అటు ఇటు కదులుతున్నప్పుడు మెదడుకు రక్త సరఫరా పెరిగి.. మెదడును ఉత్సాహపరిచే, మానసిక స్థితిని మెరుగుపరచే రసాయనాలు విడుదలవుతాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×