E-Paper
Advertisement
Top 20 News: పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన జగదీశ్ రెడ్డి…365 కిలోమీటర్లు పాదయాత్ర…
Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

1. నేను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతబడతాయి నెల్లూరులో మేయర్ స్రవంతి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాట్లాడాల్సిన సమయం వస్తే తప్పకుండా మాట్లాడతానన్నారు కోటంరెడ్డి. తాను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతపడతాయని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులు తన సమాధానం చెప్పే పరిస్థితి రాకుండా కోరుకుంటే మంచిదన్నారు కోటంరెడ్డి. 2. మా ఇంటిని డంపింగ్ యార్డ్ చెయ్యద్దు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుం […]

Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?
Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ
Top 20 News Today: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్
Sreeleela: వామ్మో వాచ్ మెన్ తో ఈ పనులేంటీ శ్రీలీల… వీడియో వైరల్!
Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

1. జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు.. గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బందిపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్‌కు వెళ్లి.. తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. 2. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు నిన్న తెలంగాణ వ్యాప్తంగా […]

Top 20 News Today: చైనా అధ్యక్షుడి ఆహ్వానం.. ట్రంప్‌ అంగీకారం, నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్..
Top 20 News Today: ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి.. కారు ఢీకొని బైకర్ దుర్మరణం
Top 20 News Today : రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా?..యువతీ సూసైడ్ ను ఆపిన పోలీస్ అధికారులు..గోమాతను కాపాడిన హిందూ సంఘం

Top 20 News Today : రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా?..యువతీ సూసైడ్ ను ఆపిన పోలీస్ అధికారులు..గోమాతను కాపాడిన హిందూ సంఘం

1. రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా? అయ్యప్ప దీక్ష సమయంలో పోలీస్ అధికారులపై నిబంధనలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లేవా అని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో రోజా పాటించే ముస్లిం అధికారులకు లేని ఫ్రీడమ్.. హిందువులకు ఎందుకు ఇవ్వరని పోలీసులను నిలదీశారు రాజాసింగ్. 2. సమాజ సేవగా హెల్మెట్లు పంచుతున్నా స్నేహితుడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కళానగర్‌కు చెందిన యువకుడు ఆడెపు సన్నీ.. స్నేహితుడు హెల్మెట్ […]

Top 20 News Today: పేలిన పెయింట్ డబ్బాలు.. ఆలయంలో చోరి.. తెలుగు యువతి హత్య
Mancherial District: మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు.. ప్రిన్సిపాల్ అవహేళన.. విద్యార్థుల లేఖ వైరల్
Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్,  కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

1. పట్టించుకోలేదు గత ప్రభుత్వం పదేళ్లు మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో ఆయన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు మంత్రి. మార్చి లోపు 2కోట్ల మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. 2. కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు […]

Top 20 News Today: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే స్పందన, బీహార్ ఎన్నికల ఫలితాలపై పీకే సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×