E-Paper
Advertisement
Top 20 News Today: గోవా ట్రిప్‌కి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త..! నేడు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ పర్యటన
Top 20 News: బీసీలకు అండగా ఉంటాం.. మహేష్ గౌడ్ భరోసా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

1. అంబేద్కర్‌కు నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్నారు. 2. రిమాండ్‌కు తరలింపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌లో నాటు తుపాకులతో జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా […]

Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

1. ఏర్పాట్లు పరిశీలన హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2. ప్రత్యేక రైళ్లు ఇండిగో ఫ్లైట్ల రద్దుతో రైళ్లకు, బస్సులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక […]

Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: పొన్నం

Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: పొన్నం

Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలు పక్కన పెట్టి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’ ఆహ్వాన పత్రికను కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అందించి ఆ తర్వాత  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సిద్ధం చేసిన ‘రైజింగ్ 2040’ విజన్‌తో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిర్మించే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని […]

Top 20 News: ఐస్ ఫ్యాక్టోరీలో గంజాయి…తండ్రికి పోటీగా తనయుడు
Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

1. తమిళనాడులోని పళనిలో తీవ్ర ఉద్రిక్తత తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు, భక్తులను […]

Palnadu District: వైద్యుడి నిర్వాకం.. ఆపరేషన్ చేసి.. కడుపులో బ్లేడు వదిలేశాడు..
Top 20 News Today: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న విష జ్వరాలు.

Top 20 News Today: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న విష జ్వరాలు.

1. ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు.. దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయిల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. 2. పుతిన్‌కు మోడీ బహుమతి.. ఎంటో తెలుసా? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. గీత సారాంశం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని […]

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

1. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. 2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల […]

Top 20 News: కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కార్యకర్తల అసహనం, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. రాకపోకలు బంద్
Nehashetty : టిల్లు బ్యూటీ ఖతర్నాక్ ఫోటో షూట్.. అబ్బా మతిపోతుంది మావా..
Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

1. పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న విషయాలపై వైసీపీ నేత వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో కుల వివక్ష పెరిగిపోయిందన్నారు వంగా గీత. దళితుల గ్రామ బహిష్కరణ, దాడి, టీచర్లే కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని, చేబ్రోలులో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆకృత్యాలు పెరిగిపోయాయని.. పరిస్థితులను చూస్తే ఇక్కడ […]

Top 20 News: హిల్ట్ పాలసీ లీక్‌పై విచారణ.. లైంగిక వేధింపుల కేసులో మంత్రి పీఏ ఫోన్ స్వాధీనం

Big Stories

Advertisement
×