E-Paper
Advertisement
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు. 2. అభివృద్ధికి ఎంఓయూ విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, […]

U19 Asia Cup 2025: వైభ‌వ్ ను మించిన మొన‌గాడు…16 ఫోర్లు, 9 సిక్సర్లతో డ‌బుల్ సెంచ‌రీ, ఎవ‌రీ అభిజ్ఞాన్ కుందు ?
Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Top 20 New: సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, ఆర్టీసీ బస్సులో ఆభరణాల చోరీ

Top 20 New: సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, ఆర్టీసీ బస్సులో ఆభరణాల చోరీ

1. SP బాలు విగ్రహావిష్కరణ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు, దత్తాత్రేయ, రామచందర్‌రావు, శుభలేఖ సుధాకర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2. సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్ సర్పంచ్ ఎన్నికలపై.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తన సొంతూరు.. రంగారెడ్డి గూడ ప్రజలు తనను ఓడించారని వాపోయారు. నా అనుకున్న ప్రజలే తన గుండెలపై కొట్టారు అంటూ ఆవేదన […]

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

1. పాలక ప్ర‌భుత్వంపై ప్రజల నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 చోట్ల కాంగ్రెస్ మ‌ద్ధతుదారులు గెలవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిద‌ర్శనం అని పేర్కొన్నారు. 2. పంచాయతీ ఫలితాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఉత్తమ్ […]

Top 20 News Today: ఉపాధి హామీ చట్టం రద్దు? కేంద్రం కొత్త చట్టం యోచన.. కోటి సంతకాలతో వైసీపీ పోరు.. 
Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. 2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో […]

Top 20 News Today: ఓటు హక్కుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, క్రికెటర్ దీపికకు పవన్ సాయం
Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

1. పట్టు వస్త్రాలు సమర్పణ కొండసొరికల్లో కొలువైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలతో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. 2. కమలం పార్టీ కీలక నిర్ణయం కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు […]

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్
Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్

Big Stories

Advertisement
×