E-Paper
Advertisement

Budget on Congress: బడ్జెట్ పూర్తిగా ట్రాక్ తప్పింది.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Budget on Congress: బడ్జెట్ పూర్తిగా ట్రాక్ తప్పింది.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
Advertisement

Budget on Congress: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది. ఈ బడ్జెట్ ద్వారా ఎవరికి ఉపయోగమని కాంగ్రెస్ ప్రశ్నించింది. నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. ఇది కాస్త పట్టాలు తప్పిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా స్పందించారు. ‘ఆర్థిక మంత్రి నాలుగు కీలక రంగాల గురించి మాత్రమే మాట్లాడారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు అనే నాలుగు ఇంజిన్ల గురించే మాత్రమే బడ్జెట్‌లో ఆమె ప్రసంగించారు. కానీ చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వారి స్వార్థం కోసమే మాత్రమే ఆ రాష్ట్రంలో వరాలను కురిపించింది’ అని జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Advertisement

Also Read: CM Chandrababu Naidu: ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.48,000.. ఇందులో మీరున్నారా..? సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ కంపెనీలు కోరుకున్న 2010 నాటి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌ను బీజేపీ నేత అరుణ జైట్లీ సూచన మేరకు దెబ్బతీసిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్‌ను బుజ్జగించేందుకు.. తాజాగా చట్టాన్ని సవరించినట్లు ప్రకటించారని జైరాం రమేష్ కీలక ఆరోపణలు చేశారు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×