E-Paper
Advertisement

Cash Circulation : జనం జేబుల్లో కాసుల గలగల..

Cash Circulation : జనం జేబుల్లో కాసుల గలగల..
Advertisement

Cash Circulation : దొంగనోట్లను అరికట్టడం, బ్లాక్ మనీని వెలికితీయడం, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లు రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా… ప్రజల్లో నగదు చలామణి ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఓ రేంజ్ లో పెరిగింది.
2016 నవంబర్ 4 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగి… రూ.17.7 లక్షల కోట్ల నుంచి రూ.30.88 లక్షల కోట్లకు చేరినట్లు RBI తాజా గణాంకాలు వెల్లడించాయి.

సాధారణ, వ్యాపార లావాదేవీలు… వస్తువులు-సేవల కొనుగోళ్లకు ఉపయోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం నగదు నుంచి… బ్యాంకుల దగ్గరున్న డబ్బును తీసేస్తే ఇది వస్తుంది. డిజిటల్‌ చెల్లింపులు ఎంత ఎక్కువగా పెరుగుతున్నా… నగదు చలామణి కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం… ఆర్థిక నిపుణుల్ని ఆశ్చర్య పరుస్తోంది.

Advertisement

ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణి ఏకంగా రూ.7,600 కోట్ల మేర తగ్గిందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. గత రెండు దశాబ్దాల్లో దీపావళి సమయమలో నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని తెలిపింది. జనం ఎక్కువగా డిజిటల్‌ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే దీనికి కారణమంటున్న ఆర్థికవేత్తలు… ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతోందని వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×