E-Paper
Advertisement

Banana : అరటిపండ్లు తింటే గుండెపోటు రాదా?

Banana : అరటిపండ్లు తింటే గుండెపోటు రాదా?
Advertisement

Banana : ప్రతిరోజు మూడు అరటిపండ్లను తినడం వల్ల గుండెపోటుకు చెక్‌పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు ఓ అధ్యయనంలో కూడా ఇది నిరూపితం అయింది. నిత్యం కేవలం మూడు అరటి పండ్లను తినడం వల్ల హార్ట్ ఎటాక్‌తో పాటు, గుండెజబ్బులు కూడా దరిచేరవని అంటున్నారు. ఉదయం అల్పాహారం సమయంలో ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసేప్పుడు మరొక అరటిపండు తింటే తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయిలు సరిగ్గా ఉంటాయని చెబుతున్నారు. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా రక్త సరఫరా కూడా మెరుగు అవుతుందని అంటున్నారు. మరోవైపు మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నట్స్‌, పాలు, చేపలను కూడా నిత్యం ఆహారంలో తీసుకుంటే కూడా గుండెపోటు, రక్తపోటు రావని అంటున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు రావని తేల్చిచెబుతున్నారు.ఒకవేళ గుండెజబ్బులు వచ్చినా జాగ్రత్తగా ఉండేందుకు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగని పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×