E-Paper
Advertisement

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!
Advertisement

Genocide Papua New Guinea: పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య మూడు గ్రామాలపై ఓ ముఠా ఒక్కసారిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. దుండగులు వీరిని అతికిరాతంగా నరికి చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మూడు గ్రామాలపై ఓ ముఠా దాడి చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేశారు. ఇలా పడేయడంతో సమీపంలోని మొసళ్లు కొన్ని మృతదేహాలను సరస్సులోకి లాకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసే సమయంలో కొంతమంది పారిపోయారు. దుండగులు ఇళ్లను సైతం దహనం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×