E-Paper
Advertisement

Woman: పింఛన్ కోసం అంధురాలిగా నటన.. చివరికి ఏమైదంటే?

Woman: పింఛన్ కోసం అంధురాలిగా నటన.. చివరికి ఏమైదంటే?
Advertisement

Woman: పింఛన్ కోసం ఓ మహిళ ఏం చేసిందో తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలు అంధురాలిగా నటించింది. అధికారుల కల్లుగప్పి పింఛన్ తీసుకుంది. ఇటీవల ఓ చిన్నపొరపాటు చేసి దొరికిపోయింది. ఇటలీలో జరిగింది ఈ ఘటన.

ఓ మహిళ పదిహేనేళ్ల క్రితం తాను అంధురాలిగా ఓ వైద్యుడి నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంది. దానిని చూపించి ఫింఛన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే సర్టిఫికేట్ చూసి నిజమే అని నమ్మిన అధికారులు సదరు మహిళకు పింఛన్ సాంక్షన్ చేశారు. అలా 15 ఏళ్ల నుంచి మహిళ పింఛన్ పొందుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఆమె 2,08,000 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు 1.8 కోట్లు తీసుకుంది.

Advertisement

ఇటీవల ఆమె ఓ ఫైల్ పైన సంతకం చేస్తుండగా చూసిన అధికారులు అనుమానం వచ్చి విచారించడంతో అసలు బండారం బయటపడింది. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పింఛన్ రూపంలో ఇప్పటి వరకు ఆమెకు చెల్లించిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×