E-Paper
Advertisement

Israel-Palastine War : ఇజ్రాయెల్‌, పాలస్తీనా భీకర పోరుతో మృత్యుకేళి.. ఆసుపత్రిపై బాంబు దాడి

Israel-Palastine War : ఇజ్రాయెల్‌, పాలస్తీనా భీకర పోరుతో మృత్యుకేళి.. ఆసుపత్రిపై బాంబు దాడి
Advertisement

Israel-Palastine War : ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య భీకరపోరులో మారణహోమం తాండవిస్తోంది. మృత్యుఘోషతో భయంకర వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేలాది మంది మరణించగా.. తాజాగా గాజా ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500లకుపైగా మృత్యువాతపడ్డారు. అయితే,.. ఈ దాడులకు ఇజ్రయెల్‌ కారణమని హమాస్‌లు ఆరోపిస్తుంటే.. ఇదంతా హమాసీల పనేనని ఇజ్రయెల్‌ ఆరోపిస్తోంది.

ఇరు దేశాల మధ్య యుద్ధంతో గాజా ప్రాంతం నెత్తురోడుతోంది. పట్టణ కేంద్రంలోని ఆస్పత్రిలో పేలుడు సంభవించి 500ల మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ దాడిపై ఇటు ఇజ్రాయెల్, అటు హమాసీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమన్న హమాస్‌ల ఆరోపణలను తిప్పికొట్టింది ఇజ్రాయెల్‌. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని చెబుతోంది. మరోపక్క ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఖండించారు. ఇది క్రూరమైన తీవ్రవాదుల దాడి అని అన్నారు.

Advertisement

మరోవైపు ఈ దాడికి బాధ్యత అమెరికాదేనని హమాస్‌ నాయకులు ఇస్మాయిల్‌ హనియే చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తోందని.. ఆస్పత్రిపై దాడిని చూస్తే.. శత్రువు ఓటమి భయంతో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతోందని ఇస్మాయిల్‌ పేర్కొన్నాడు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×