E-Paper
Advertisement

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!
Advertisement

Emmanuel Macron : ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ దేశానికి ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ (France) అన్ని విధాలుగా తోడ్పాటునందించనుందని మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’(International Classes)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించిన భారత పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.

Advertisement

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×