E-Paper
Advertisement

Massive Landslide: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!

Massive Landslide: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!
Advertisement

More than 100 Killed in Papua New Guinea Landslide: పపువా న్యూ గినియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు.

ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలోని శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు ABC నివేదించింది.

Advertisement

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బృందం సహాయక చర్యలు చేపడుతన్నారు. బండరాళ్ల మధ్య మృతి దేహాలను బయటికి తీసేందుకు, బండరాళ్లు, తొలగించేందుకు స్థానిక ప్రజలు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read: చైనా కవ్వింపు చర్యలు.. తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు

Advertisement

మారుమూల గ్రామంలో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×