E-Paper
Advertisement

Karimnagar Crime: మనుషులా.? మృగాళ్లా.? చిన్నారి గొంతు కోసి.. బాత్రూంలో పడేసి..

Karimnagar Crime: మనుషులా.? మృగాళ్లా.? చిన్నారి గొంతు కోసి.. బాత్రూంలో పడేసి..
Advertisement

Karimnagar Crime: జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన హితిక్ష(5).. దారుణంగా హత్యచేశారు. చిన్నారి జూలై 4న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. తీరా చూసాక అదే కాలనీలోని జూలై 5న ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో కనిపించింది. చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కొండా వివాదం.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?

Advertisement

తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. చిన్నారి మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికను అదే ప్రాంతానికి చెందిన సైకో విజయ్ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సైకో చంపేశాడా? లేక ఎవరైన చంపేశారా? అసలు ఎందుకు ఆ చిన్నారిని చంపాల్సి వచ్చింది అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×