E-Paper
Advertisement

Sensex: దెబ్బ మీద దెబ్బ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Sensex: దెబ్బ మీద దెబ్బ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets Ended With Heavy Losses: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాటికి భారీ నష్టాలతో ఎండ్ అయ్యాయి. అన్నిరంగాల్లో మార్కెట్‌ షేర్ల సేల్స్ జోరుగా జరగడంతో సెన్సెక్స్ 693 పాయింట్ల వద్ద తీవ్రంగా నష్టపోయి 78956 వద్ద ఎండ్ అయ్యాయి. నిఫ్టీ 207 పాయింట్ల వద్ద పడిపోయి 24139 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.

ఇవాళ 1103 స్టాక్స్‌ లాభాలతో 2322 స్టాక్ నష్టాల్లో ముగియగా.. 74 స్టాక్స్‌లో మాత్రం ఎలాంటి ఛేంజెస్ లేవని స్పష్టం అవుతోంది. ఇక టాప్ గెయినర్స్‌ జాబితాలో టైటాన్ కంపెనీ.. అపోలో దవాఖానలు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్‌, టాటా కన్స్యూమర్స్, టాప్ లూజర్స్ జాబితాలో శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన రెండు కంపెనీలతో పాటుగా బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

Advertisement

Also Read: UAN నంబర్ మర్చిపోయారా.. ఇలా సెకన్లలో తెలుసుకోండి!

ఇక బ్యాంకింగ్, ఆయిల్ గ్యాస్, పవర్, మెడల్, మీడియా, టెలికం ఇలా అన్ని రంగాలు కూడా ఒక శాతం వరకు నష్టాలతో ముగిశాయి. అంతేకాకుండా ఇంట్రాడే ట్రెండింగ్‌లో బ్యాంకులకు సంబంధించిన షేర్లు ఇండెక్స్‌లపై అత్యధిక ప్రభావం చూపాయి. దీంతో బ్యాంక్ సెక్టార్లు అయినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యధిక నష్టం వాటిల్లింది. ఇందులో టాప్ 10 అత్యంత విలువైన సంస్థల మార్కెట్ విలువ మంగళవారం నాటికి ఏకంగా రూ. 62042 కోట్ల వరకు తగ్గింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×