E-Paper
Advertisement

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?
Advertisement

 RBI issued a new update regarding 2000 rupee notes..notes worth Rs 7,261 crore are still with the public: వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేశాక వాటి స్థానంలో రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వెయ్యి రూపాయల నోట్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేసేయడంతో ద్రవ్యచలామణీ తగ్గిపోయింది. వెంటనే పొరపాటు తెలుసుకున్న కేంద్రం రెండు వేల నోట్లను కూడా రద్దు చేసింది. అయితే కొంత పీరియడ్ ఇచ్చింది కూడా. ఇప్పుడు ఆ టైమ్ కూడా అయిపోంది. అయితే ఇప్పటిదాకా రెండు వేల రూపాయలను తిరిగి ఆర్బీఐ స్వీకరించింది. అయితే ఇప్పటిదాకా 97.96 శాతం మాత్రమే రెండు వేల నోట్లు తమ బ్యాంకుకు చేరాయని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా ఏడు వేల రెండు వందల అరవై ఒక్క నోట్లు జనం నుంచి రావాలని తెలిపింది.

రెండు వేల నోట్ల చలామణి రద్దు

Advertisement

గత ఏడాది మే నెలలో రెండు వేల నోట్ల చలామణి నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండు వేల నోట్లు కేవలం ఆర్బీఐ లోనే తీసుకుంటామని తెలపడంతో ఇప్పటిదాకా 97 శాతంనోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. అయితే రెండు వేల నోట్లు బ్యాంకులలో మార్చుకునే గడువు గత ఏడాది అక్టోబర్ తో ముగిసిపోయింది. కేవలం అప్పటినుంచి ఆర్బీఐ శాఖలలోనే రెండు వేల నోట్ల మార్పిడి జరుగుతోంది. పోస్టాఫీసు నుండి కూడా ఆర్బీఐకి రెండు వేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం కల్పించింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×