E-Paper
Advertisement

Paytm Shares: పుంజుకున్న పేటీఎం.. రెండో రోజు పెరిగిన షేర్ల ధర..

Paytm Shares: పుంజుకున్న పేటీఎం.. రెండో రోజు పెరిగిన షేర్ల ధర..
Advertisement

Paytm Share Price: పేటీఎం పెట్టుబడుదారులకు గుడ్ న్యూస్. పేటీఎం బ్రాండ్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు ధర పుంజుకుంది. వరుసగా రెండో రోజు పెరిగింది. బీఎస్‌ఈలో సోమవారం 5 శాతం పెరిగింది. పేటీఎం షేర్ ధర రూ.358.55 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

యాక్సిస్‌ బ్యాంక్‌తో చేతులు కలుపుతున్నామని ఇటీవల పేటీఎం ప్రకటించింది.మర్చంట్‌ సెటిల్‌మెంట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో పేటీఎం షేర్లు పుంజుకున్నాయి.

Advertisement

నోడల్ ఖాతా మార్పు..
పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తమ నోడల్‌ ఖాతాను పేటీఎం బ్యాంక్ నుంచి మార్చింది. నోడల్ ఖాతను యాక్సిస్‌ బ్యాంకుకు షిఫ్ట్ చేసింది. అందువల్లే పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషీన్‌ సేవలు మార్చి 15 తర్వాత వ్యాపారులకు మామూలుగానే కొనసాగుతాయని ప్రకటించింది.

నోడల్‌ ఖాతా అంటే ఏంటి?
సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలను నోడల్ ఖాతా ద్వారానే సెటిల్‌‌ చేస్తారు. జనవరి 31న పేటీఎం పేమంట్ బ్యాంక్ పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం .. ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లు, ఎన్‌సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాలిచ్చింది. మళ్లీ ఆ గడువును ఆర్బీఐ పొడిగించింది. మార్చి 15 వరకు గుడువు ఇచ్చింది.

Advertisement

ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం కంపెనీ షేర్లలో పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో పేటీఎం సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారుల్లో విశ్వాసం పెరిగింది. ఇప్పటి వరకు షేర్లు అమ్మేందుకు పోటీ పడిన పెట్టుబడుదారుల.. మళ్లీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ధర పెరిగింది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×