E-Paper
Advertisement

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?
Advertisement

Indirect Tax Collection: 2025-26 ఆర్థిక సంవత్సరానికి పరోక్ష పన్ను వసూళ్లు లక్ష్యానికి మించాయని గురువారం అధికారులు ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం.. కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీతో సహా మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు రూ. 15.52 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో కస్టమ్స్ డ్యూటీ నుంచి రూ. 2.58 లక్షల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3.38 లక్షల కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ. 9.58 లక్షల కోట్లు వసూళ్లు అయ్యాయి. కస్టమ్స్ డ్యూటీ రాబడి 102 శాతంగా ఉందని, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతంగా ఉందని పేర్కొన్నారు.

పాన్ మసాలా సెస్ రూ.14 వేల కోట్లు

ఆర్థిక సంవత్సరం 2025-26 హెల్త్, జాతీయ భద్రతా సెస్ వసూళ్ల ద్వారా రూ. 2,330 కోట్లు వసూలు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే, వాస్తవ వసూళ్లు 63 శాతానికి తగ్గాయి. హెల్త్, జాతీయ భద్రతా సెస్ చట్టం ప్రకారం, 2026 ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా యూనిట్లపై సెస్ విధించారు. ఈ సెస్ అత్యధిక 40 శాతం జీఎస్టీ రేటుకు అదనంగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెస్ వసూళ్లు మరింత మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెస్ ద్వారా రూ. 14,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Also Read:  మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×