E-Paper
Advertisement

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా
Advertisement

Heritage Foods Hits 55% Up in Stock Market after AP Elections Results: ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విజయాన్ని అందుకుంది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్ దూసుకుపోయింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఈ కొద్ది రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం వరకు పెరిగాయి.

Advertisement

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, లోకేష్‌కు 10.82 శాతం, బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది.

Also Read: క్లాసిక్ లుక్, డిజైన్‌తో స్కోడా కుషాక్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. ధర ఎంతంటే..?

Advertisement

జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి 661 రూపాయల దగ్గర ముగిసింది. దీంతో భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్లు, లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యు అమాంతం పెరిగాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×