E-Paper
Advertisement

Adani Port acquired Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు… ఎక్కడ..? ఎవరిది..?

Adani Port acquired Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు… ఎక్కడ..? ఎవరిది..?
Advertisement
Adani acquires in Gopalpur Port from Shapoorji Pallonji Group
Adani acquires in Gopalpur Port from Shapoorji Pallonji Group

Adani acquired Gopalpur Port: అరేబియా సముద్రం వైపు తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకున్న అదానీ గ్రూప్.. తూర్పు వైపు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఒడిషా వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్ పోర్టు మేజర్ వాటాని సొంతం చేసుకుంది. ఈ పోర్టును షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది.

గోపాల్‌పూర్ డీప్ వాటర్ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు అమ్మినట్టు మంగళవారం వెల్లడించింది పల్లోంజీ గ్రూప్. ముఖ్యంగా 56 శాతాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీని విలువ అక్షరాలా 3 వేల 350 కోట్ల రూపాయలు. గోపాల్‌పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్, అల్యూమినియం ఎగుమతి చేస్తోంది.

Advertisement

గ్రీన్ ఫీల్డ్ ఎల్‌ఎన్‌జీ రీ గ్యాసిఫికేషన్ టెర్నినల్ ఏర్పాటుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీతో ఒప్పందం కుదుర్చుకుంది. గోపాల్‌పూర్‌ పోర్టులో మేజర్ బాగాన్ని విక్రయించింది. ఒడిషాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని పల్లోంజీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది. కొన్నినెలలుగా పోర్టుల నుంచి పల్లోంజీ గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది.

గతంలో మహారాష్ట్రలోని థరమ్‌తర్ పోర్టును 710 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఇన్‌ఫ్రాకు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసినప్పుడు దాని సామర్థ్యం ఓ మిలియన్ కాగా తర్వాత ఐదు టన్నులకు పెంచింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌పై 20 వేల కోట్ల రుణభారం ఉంటుందన్నది ఓ అంచనా. దీన్ని తగ్గించుకునే క్రమంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెబుతోంది పల్లోంజీ గ్రూప్.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×