E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?
Wife Attacks Woman: నా మొగుడే కావాలా!! న‌డిరోడ్డుపై స్తంభానికి క‌ట్టేసి.. భ‌ర్త ల‌వ‌ర్‌ని పొట్టు పొట్టు
Warangal Congress Clash: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన విభేదాలు..
AP Bar License: బార్ల లైసెన్స్ పై.. సీఎం చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న‌ నిర్ణ‌యం
Post Office Collapse: పోస్ట్ ఆఫీసులో ఊడిపడ్డ పైకప్పు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు
Krishna Water Dispute: ఈ నెల 23న ఢిల్లీలో.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశం
Drug Racket: స్కూల్ ముసుగులో.. మత్తు పదార్థాల దందా..
Jagga Reddy Humanity: కళ్లు కనిపించని ఆ బాలుడి పాట విని చలించిపోయిన జగ్గారెడ్డి.. స్పాట్‌లోనే ఎన్ని లక్షలు ఇచ్చారంటే?
Nellore Murder Case: నీతో మాట్లాడాలని ఉంది.. ఫ్రెండ్‌ను రూమ్‌కి పిలిచి కత్తితో కస కస పొడిచి..
Sujathakka Surrender: లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు సుజాతక్క
KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

KTR: గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. టీపీసీసీ జెనరల్ సెక్రటరీ చనగాని దయాకర్.. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ప్రధాన అంశాలు చనగాని దయాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నదేమిటంటే, కేటీఆర్ గ్రూప్-1 పోస్టులను రూ.2 కోట్లకు అమ్ముకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి, ముఖ్యంగా […]

RK Roja: యాంక‌ర్ వా.. మంత్రివా? అనితపై రెచ్చిపోయిన రోజా
Husband kills Wife: పట్టపగలు నడిరోడ్డుపై.. భార్యను కాల్చి చంపిన భర్త
Viral accident video: నిద్రమత్తు.. రెప్పపాటులో ప్రమాదం.. వీడియో వైరల్
Supreme Court: దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Supreme Court: దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Supreme Court: బాణసంచా కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యం.. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో.. బాణసంచా వినియోగం గరిష్టస్థాయికి చేరుకోవడంతో కాలుష్యం సమస్య తీవ్రమవుతుంది. ఇప్పటివరకు ప్రధానంగా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ వచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు తాజాగా ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకే ఎందుకు ప్రత్యేక నిబంధనలు? విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దేశంలోని మిగతా నగరాల్లో పరిస్థితి […]

Big Stories

Advertisement
×