E-Paper
Advertisement
Iran protests: రణరంగమైన ఇరాన్.. నిరసన జ్వాలల్లో టెహ్రాన్!
Medaram Jatara 2026: కేసీఆర్‌ను కలవనున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎందుకంటే?
Crime News: విషాదం.. ప్రియుడు వేధించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
ONGC Gas Leak: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు
Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

1. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం స్పీడప్.. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎలక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఖరారు, పోలింగ్‌ సామగ్రిని సమకూర్చుకోవడం లాంటి అంశాలపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్‌ 195–ఎ ప్రకారం మున్సిపల్‌ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. 2. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు తెలంగాణలో […]

Tamil Nadu Elections: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..
Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. చంద్రబాబు వైఖరిపై జగన్ ఫైర్
Private Travel Bus: నంద్యాల జిల్లాలో అదుపుతప్పిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 42 మంది!
Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ద్వార దర్శన వేడుకలు, నేటి (జనవరి 8) అర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసివేతతో ముగియనున్నాయి. ముగింపు రోజు కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పది రోజుల కాలంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి […]

AP Politics: టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్.. వైసీపీ నేతల హస్తం ఉందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు!
Top 20 News Today: పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్‌పై యువకుడు హల్‌చల్
Hyderabad: ఆహార కల్తీపై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకే

Hyderabad: ఆహార కల్తీపై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకే

Hyderabad: ఆహార కల్తీపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, లాభార్జనే ధ్యేయంగా ఆహార పదార్థాలను కల్తీ చేసే ముఠాల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నూనెలు, నెయ్యి, పాల ఉత్పత్తులు, మసాలా దినుసుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైందని ఆయన ప్రకటించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చిన్న ప్రయత్నాన్నైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కల్తీదారుల ఆట కట్టించేందుకు కఠినమైన వ్యూహాలను […]

Road Accident: హైదరాబాద్‌లో చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్‌ కారు.. స్పాట్‌లో నలుగురు విద్యార్థులు మృతి

Road Accident: హైదరాబాద్‌లో చెట్టును ఢీకొన్న స్పోర్ట్స్‌ కారు.. స్పాట్‌లో నలుగురు విద్యార్థులు మృతి

Road Accident: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే  ICFAI కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను కోకాపేటలో ఘనంగా జరుపుకున్నారు. సంబరాలు ముగించుకుని, మరో స్నేహితుడిని డ్రాప్ చేసి కారులో తిరిగి వస్తుండగా మీర్జాగూడ వద్ద చెట్టును ఢీకొట్టింది ఎకో స్పోర్ట్ కారు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కుటుంబాల్లో […]

Somnath Temple Story: మోడీ రాసిన సోమనాథ్ చరిత్ర! చారిత్రక ఘట్టం వెనుక వాస్తవాలేంటి?
Kartika Lamp: స్టాలిన్ సర్కారుకు ఎదురుదెబ్బ..! కార్తీక దీపంపై ఇష్యూ క్లియర్..

Big Stories

Advertisement
×